తెలంగాణలో క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్‌కు గ్రీన్ సిగ్నల్… రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై ఇంకా స్పష్టత లేదు

రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్‌కు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగుల్లో కొంత ఊరట కనిపిస్తోంది. సచివాలయంలో జరిగిన దీర్ఘకాలిక సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య భద్రత, ఆర్థిక రక్షణకు సంబంధించిన కొత్త విధానాలను ఆమోదించారు. సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిడి శ్రీహరి మీడియాకు వివరాలు వెల్లడించారు. కొత్త…

Read More

15 రోజుల్లో కొత్త హెల్త్ స్కీమ్… ఉద్యోగులకు శుభవార్త, కానీ జీతాల సమస్యలపై ఆందోళనలు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త హెల్త్ స్కీమ్ తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరో 15 రోజుల్లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సచివాలయంలో కే. రామకృష్ణ రావు అధ్యక్షతన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రత్యేక ప్రధాన…

Read More

హైదరాబాద్‌లో ఆర్టీసీ రిటైర్‌మెంట్ ఎంప్లాయీస్ శాంతియుత నిరసన: 2017 నుంచి పెండింగ్ ఉన్న బెనిఫిట్స్ కోసం రోడ్లపై ధర్నా

హైదరాబాద్‌లో బస్ భవన్ ముందు దాదాపు 10,000 మంది ఆర్టీసీ రిటైర్‌మెంట్ ఎంప్లాయీస్ శాంతియుత నిరసన నిర్వహించారు. ఈ ఉద్యోగులు రిటైర్‌మెంట్ తరువాత రావాల్సిన బెనిఫిట్స్ కోసం ప్రస్తుత ప్రభుత్వం, ఆర్టీసి మేనేజ్‌మెంట్ నుండి స్పష్టమైన సమాధానం అందకపోవడం కారణంగా రోడ్లపైకి వచ్చారు. వీరి ప్రధాన డిమాండ్స్‌లో పే స్కేల్, పిఆర్సి (PRC Arrears), గ్రాడ్యుయిటీ, లీవ్ ఎన్కాష్మెంట్, పెన్షన్ ఉన్నాయి. 2017 నుంచి రిటైర్ అయిన ఉద్యోగుల కోసం బెనిఫిట్స్ ఇప్పటి వరకు విడుదల చేయబడలేదు….

Read More

ప్రభుత్వ ఉద్యోగులు, టెండర్లు, మంత్రుల మధ్య విభేదాలు.. కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు

ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మంత్రుల వరకూ: తెలంగాణ పాలనపై పెరుగుతున్న ప్రశ్నలు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ మధ్య రాజకీయ చర్చల్లో ప్రధాన అంశంగా మారాయి. డీఏ (DA) అంశంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఇచ్చిన డీఏకే 36 నెలల గడువు పెట్టడం, ఎన్నికల భయంతో ఉద్యోగులను మౌనంగా ఉంచే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని…

Read More

ఉద్యోగులే ప్రభుత్వ రథచక్రాలు… డీఏలు, పీఆర్సీ, ఓపీఎస్ అమలు చేయాలి: అసెంబ్లీలో గళమెత్తిన సభ్యుడు

తెలంగాణ శాసనసభ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పోలీసుల సమస్యలపై సభ్యుడు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి రథచక్రాలంటూ, వారు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సజావుగా చేరుతాయని స్పష్టం చేశారు. అయితే నేడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన మనోవేదన, ఆవేదనలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు…

Read More

రెండేళ్ల విజయోత్సవాల వెనుక బెదిరింపుల రాజకీయం? సహకార ఎన్నికలకు భయపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే ముఖ్యమంత్రి రెండేళ్ల విజయోత్సవాల పేరిట జిల్లా జిల్లా తిరుగుతూ రాజకీయ ప్రచారం చేస్తున్నారని, అదే సమయంలో స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలను బెదిరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. “ఇందిరమ్మ ఇళ్లు రావు… ఈ పథకం రాదు… ఆ పథకం రాదు” అంటూ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని గ్రామ గ్రామాల్లో భయభ్రాంతులు సృష్టించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి ఒత్తిడి, బెదిరింపులు ఉన్నా కూడా నిజాయితీగా ఎన్నికలు జరిగి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం…

Read More

నిజంగానే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందా? అప్పులు, అవినీతి, వ్యవస్థ వైఫల్యాలపై సమీక్ష

10 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర ప్రయాణం – అభివృద్ధి, అప్పులు, అవినీతి, వ్యవస్థ వైఫల్యంపై నిష్పక్షపాత విశ్లేషణ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ నిజంగా అభివృద్ధిలో దూసుకుపోయిందా? ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయా? పేదవాడు పేదవాడిగానే, ధనవంతుడు ధనవంతుడిగానే మిగిలిపోయాడా? అన్న ప్రశ్నలు నేడు ప్రతి చర్చలో వినిపిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నప్పుడు ప్రజల్లో ఉన్న ఆశలు అపారమైనవి. నీళ్లు, నిధులు, నియామకాలు –…

Read More