నాలా కన్వర్షన్‌కు ₹30 లక్షల లంచం?.. ఏసీబీకి చిక్కిన శామీర్‌పేట్ తహసీల్దార్

తెలంగాణలో అవినీతి ఆరోపణలు మరోసారి సంచలనంగా మారాయి. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో భారీ లంచం వ్యవహారం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే నాలా కన్వర్షన్ అనుమతుల కోసం రైతుల నుంచి ఎకరాకు లక్ష రూపాయల చొప్పున మొత్తం ₹30 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అలియాబాద్ గ్రామానికి చెందిన 30 ఎకరాల భూమికి నాలా కన్వర్షన్ అనుమతులు…

Read More

జాయింట్ సబ్ రిజిస్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు: 100 కోట్ల అక్రమాస్తులు వెలుగులోకి

రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు శుక్రవారం విస్తృత సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో చేపట్టిన ఈ దాడుల్లో సుమారు ₹100 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. మధుసూదన్ రెడ్డి బంధువులు, స్నేహితులు, బినామీలకు సంబంధించిన ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫార్మ్ హౌసులు, ఓపెన్ ఫ్లాట్లు,…

Read More