20 రోజులుగా కొనుగోలు లేక రైతుల ఆవేదన.. “వడ్లు ఎండలో నానుతున్నాయి, మా బతుకులు ఆగమయ్యాయి”

తెలంగాణలో పలు ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లను పోసి 20 రోజులు దాటినా అధికారులు, మిల్లర్లు స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “20 రోజులుగా వడ్లు కొనుగోలు కేంద్రంలోనే ఉన్నాయి. వాన పడితే నానిపోతున్నాయి, ఎండ పడితే ఎండిపోతున్నాయి. మా బతుకులు ఆగమయ్యాయి. లారీలు రావడం లేదు, ధాన్యాన్ని తరలించే పరిస్థితి లేదు” అంటూ రైతులు వాపోతున్నారు. ఒక ఎకరం పంట…

Read More

నెల రోజులుగా ధాన్యం కొనుగోలు లేదు.. రైతుల ఆగ్రహం, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా మార్కెట్ యార్డుల్లో ధాన్యం నిల్వ ఉండిపోయిందని, వర్షాలకు తడిసి నాణ్యత దెబ్బతింటోందని వారు చెబుతున్నారు. ధాన్యాన్ని ఒక చోట నుంచి మరోచోటికి మార్చుకుంటూ తీవ్ర కష్టాలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన వేగంతో ధాన్యం ఎత్తిపోతలు జరగడం లేదని, లారీలు అందుబాటులో లేకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైందని రైతులు ఆరోపిస్తున్నారు….

Read More

నెల రోజులుగా ధాన్యం కొనుగోలు లేదు.. రైతుల ఆగ్రహం, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా మార్కెట్ యార్డుల్లో ధాన్యం నిల్వ ఉండిపోయిందని, వర్షాలకు తడిసి నాణ్యత దెబ్బతింటోందని వారు చెబుతున్నారు. ధాన్యాన్ని ఒక చోట నుంచి మరోచోటికి మార్చుకుంటూ తీవ్ర కష్టాలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన వేగంతో ధాన్యం ఎత్తిపోతలు జరగడం లేదని, లారీలు అందుబాటులో లేకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైందని రైతులు ఆరోపిస్తున్నారు….

Read More

10 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేస్తాం.. రైతులకు క్షమాపణ చెప్పిన మంత్రి

రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ప్రభుత్వం తరఫున మంత్రి క్షమాపణ చెప్పారు. ఈసారి అంచనాలకు మించి ధాన్యం రావడంతో సమస్యలు తలెత్తాయని, రైతులు గత 15 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ప్రభుత్వం రైతుల కోసం ఎప్పుడూ కట్టుబడి పనిచేస్తుందని, రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. రాబోయే 10 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు….

Read More

రైతులను గాలికొదిలేసిన ప్రభుత్వం.. ధాన్యం కొనుగోళ్లపై తీవ్ర ఆగ్రహం

రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. యూరియా సరఫరా నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రతి విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతు బంధు నిధుల విడుదలలో ఆలస్యం, విద్యుత్ సరఫరాలో సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని రైతులు చెబుతున్నారు. మిల్లర్లు అదనపు తరుగు పేరుతో రైతులను…

Read More