గురుకులాల కొనుగోళ్లపై బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు.. ఆధారాలతో వచ్చాం, చర్చకు సిద్ధమని ప్రకటన

గురుకుల విద్యాసంస్థల కొనుగోళ్లలో రూ.2,000 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ మరోసారి ఆరోపించింది. ఈ వ్యవహారంపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, తమ వద్ద ఉన్న ఆధారాలను ప్రజల ముందుంచేందుకు వచ్చినప్పటికీ ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుందని పార్టీ నాయకులు ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు, గురుకులాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని నిరూపించాలని మంత్రులు అద్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ బహిరంగ సవాల్ విసిరారని గుర్తు చేశారు. ఆ సవాల్‌ను స్వీకరించి మాజీ…

Read More