ఫిల్మ్ నగర్ ఆంజనేయస్వామి ఆలయం వివాదం: 2000 గజాల భూమిపై హామీపై ఆందోళనలు

హైదరాబాద్ ఫిల్మ్ నగర్ ప్రాంతంలో ఆంజనేయస్వామి ఆలయం కూల్చివేత, భూమి కేటాయింపు అంశంపై వివాదం మళ్లీ ముదిరింది. గతంలో గుట్టపై ఉన్న ఆలయాన్ని కూల్చివేసి, ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. కొంతమంది కార్యకర్తలు, స్థానికులు పేర్కొంటున్నదేమిటంటే ఆలయ పునర్నిర్మాణం కోసం 2000 గజాల భూమిని కేటాయిస్తామని బిల్డర్లు హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని అంటున్నారు. ప్రస్తుతం తక్కువ స్థలంలో ఆలయం నిర్మాణం…

Read More