తెలంగాణలో ఎండల ఎమర్జెన్సీ.. మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్, ప్రజలకు హై అలర్ట్ జారీ
నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ ప్రజలకు అత్యంత కీలక హెచ్చరిక. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాబోయే 48 గంటల్లో పరిస్థితి మరింత భయంకరంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్క్ను దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భానుడు…

