“హిందువులు జంజీని స్ఫూర్తిగా తీసుకోవాలి”.. బోనాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

పాతబస్తీలో బోనాల ఉత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని, భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఆయన.. హిందువులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. జంజీ యువతను స్ఫూర్తిగా తీసుకుని సనాతన ధర్మం, హిందూ సమాజం కోసం బలంగా మాట్లాడాలని బండి సంజయ్ అన్నారు. సనాతన ధర్మం కోసం తాను ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. 🛕 బోనాలకు రూ.20 కోట్లు సరిపోతాయా? లాల్…

Read Full News

సరస్వతి అంత్య పుష్కరాలకు సర్వం సిద్ధం.. కాళేశ్వరం ఆధ్యాత్మిక శోభతో కళకళ

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ఆధ్యాత్మికమైన వైభవానికి, భక్తి ప్రవాహానికి, లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం కాళేశ్వరం త్రివేణి సంగమం ప్రాంతం మొత్తం భక్తులతో కళకళలాడుతోంది. అక్కడి వాతావరణం చూస్తుంటే ఉత్తర భారతదేశంలోని మహా పుణ్యక్షేత్రం ప్రయాగ్‌రాజ్‌ను తలపిస్తోంది. మే 21 ఉదయం 5 గంటల 43 నిమిషాలకు అత్యంత పవిత్ర గడియలో సరస్వతి అంత్య పుష్కరాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఈ…

Read Full News

యాదగిరి గుట్టలో ఘనంగా గిరి ప్రదక్షిణ – 25 వేల మంది అయ్యప్ప స్వాముల హాజరు

యాదగిరి గుట్టలో సోమవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా అయ్యప్ప స్వాముల శరణ ఘోష మార్మోగింది.“స్వామే శరణం అయ్యప్ప, నమో నరసింహా” అంటూ భక్తులు భజనలు, కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత వైభవోపేతం చేశారు. తెల్లవారుజామున 6 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో సుమారు 25,000 మంది అయ్యప్ప దీక్షాదారులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రత్యేక పల్లకిలో మోస్తూ, భక్తులు యాదగిరి కొండ చుట్టూ 7.5 కిలోమీటర్ల దూరాన్ని 45 నిమిషాల్లో పూర్తి…

Read Full News