అభినవ్ దర్శన్ డ్రామాపై శివశక్తి ఫైర్.. మత మార్పిడులు, పాస్టర్ల రాజకీయాలపై తీవ్ర ఆరోపణలు

ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శివశక్తి నాయకుడు చెట్లపల్లి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభినవ్ దర్శన్‌పై జరిగిన దాడి ఘటన అసలు నిజం కాదని, అది పూర్తిగా ముందే ప్లాన్ చేసిన డ్రామా అని ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను పరిశీలించిన వెంటనే ఇది స్కిట్ అని తనకు అర్థమైందని తెలిపారు. దాడి జరిగినట్లు చూపించిన వీడియోల్లో అనేక అనుమానాస్పద అంశాలు కనిపించాయని కళ్యాణ్ పేర్కొన్నారు. కళ్లలో కారం కొట్టారని చెబుతూ…

Read More

గో సంరక్షణ కోసం మోతినగర్‌లో భారీ ధర్నా.. బబుల్గూడా గోవుల సంతకు హిందూ సంఘాల వ్యతిరేకత

హైదరాబాద్ మోతినగర్ ఎక్స్ రోడ్ వద్ద గో సంరక్షణ పేరుతో భారీ ధర్నా నిర్వహించారు. బజరంగ్ దళ్, విహెచ్‌పీ, పలు హిందూ సంఘాలకు చెందిన కార్యకర్తలు, యువకులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని బబుల్గూడాలో నిర్వహించబోతున్న గోవుల సంతకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. గోవులను అమ్మకానికి తీసుకెళ్లి తర్వాత వాటిని హతమార్చి మాంసం కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. గోవు హిందూ సంప్రదాయంలో పవిత్రమైన స్థానం కలిగినదని, గో సంరక్షణ…

Read More

బక్రీద్ ముందు గౌరక్షణపై హెచ్చరికలు.. ప్రభుత్వానికి, పోలీసులకు హిందూ సంఘాల విజ్ఞప్తి

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ నెల 27న జరగనున్న బక్రీద్ పండుగ నేపథ్యంలో తెలంగాణలో గౌరక్షణ అంశం మరోసారి రాజకీయ, సామాజిక చర్చలకు దారితీస్తోంది. హిందూ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి, పోలీసు శాఖకు పలు విజ్ఞప్తులు చేస్తూ ఆవులు, ఎద్దులు, దూడల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బక్రీద్ సమయంలో అక్రమంగా పశువులను తరలించి బహిరంగంగా అమ్మకాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు….

Read More

ఒక్క ఛాన్స్ ఇస్తే అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గర పడేస్తా” – ఆంధ్రా కోడలు లిడియా లక్ష్మి సంచలన వ్యాఖ్యలు

ఒక్క ఛాన్స్.. అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గర తీసుకొచ్చి పడేస్తా.. ఆంధ్రా కోడలు లిడియా లక్ష్మి ఎవరో తెలుసా..?నాకు అనుమతివ్వండి… అన్వేష్‌ను భరతమాత కాళ్ల దగ్గర తీసుకొచ్చి పడేస్తా… అంటోంది ఉక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మి.. అతను ఎక్కడున్న భారత్‌కు తీసుకొచ్చి అతడిని మోకాళ్ల మీద నిలబెడతానని పేర్కొనడం సంచలనంగా మారింది.. కాగా.. లిడియా లక్ష్మి.. ఆంధ్రా అబ్బాయి తుమ్మపాల వెంకట్‌ను వివాహమాడింది. భారతదేశంలోని సనాతన ధర్మానికి ఆకర్షితురాలై ఇక్కడి సంస్కృతి సనాతన ధర్మాన్ని స్టడీ చేసింది…

Read More

స్త్రీ వస్త్రధారణ, సనాతన ధర్మం వివాదంపై బీజేపీ నేత రవికుమార్ వ్యాఖ్యలు

ఇటీవల స్త్రీల వస్త్రధారణపై మొదలైన చర్చ, క్రమంగా సనాతన ధర్మం, సంస్కృతి అంశాలకు ముడిపడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఓకే టీవీ వేదికగా బీజేపీ నాయకులు రవికుమార్ గారు స్పందించారు. శివాజీ చేసిన వ్యాఖ్యల ఉద్దేశాన్ని తాను సమర్థిస్తున్నట్లు రవికుమార్ తెలిపారు. మాటల ప్రవాహంలో కొన్ని పదాలు దొర్లి ఉండవచ్చని అంగీకరిస్తూనే, సమాజంపై ప్రభావం చూపే సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు మరింత బాధ్యతతో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. వస్త్రధారణ, భాష, ప్రవర్తన అన్నీ సమాజంపై ప్రభావం…

Read More

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండిస్తూ వికారాబాద్‌లో కొవ్వత్తుల ర్యాలీ

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ భారతదేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పీ) ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. గత ఆగస్టు నెల నుంచి బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై వరుస దాడులు జరుగుతున్నాయని, ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని వక్తలు పేర్కొన్నారు. మతపరమైన గుర్తింపు…

Read More

హిందు దేవుళ్లపై వ్యాఖ్యలు — వెంటనే క్షమాపణ చెప్పాలి!”: రేవంత్ రెడ్డిపై ఆగ్రహావేశం

హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన దేవుళ్ల వ్యాఖ్యలపై వివాదం మరింత ముదురుతోంది. హిందూ సంఘాలు మరియు రాజకీయ నాయకులు తీవ్ర ఆగ్రహంతో రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. “ఏది చెప్తే అదే పాటించే మహిళానీ, ధర్మాన్నీ చూసే గౌరవం కూడా లేని పాలన ఇది” అంటూ నిరసనకారిణులు మండిపడ్డారు. నిరసన సమయంలో మహిళలు ఘాటుగా అన్నారు:

Read More