ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్ల కొనుగోళ్లలో అవినీతి ఆరోపణలు.. మంత్రుల సవాల్

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లకు సంబంధించిన కొనుగోళ్ల (ప్రొక్యూర్‌మెంట్)లో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా స్పందించింది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కేటీఆర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. మంత్రులు మాట్లాడుతూ.. గతంలో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, హరీష్ రావు, కేటీఆర్ పలుమార్లు హాస్టళ్ల కొనుగోళ్లలో రూ.2,000 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు…

Read More