న్యాయం కోసం పోరాటం కొనసాగుతుంది: సుప్రీంకోర్టు, ప్రధాని మోదీకి డాక్టర్ కపాల్ సూరన్ బహిరంగ విజ్ఞప్తి”

భారత సుప్రీంకోర్టు గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి శ్రీ సూర్యకాంత్ గారికి, గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, గౌరవనీయ హోంమంత్రి అమిత్ షా గారికి డాక్టర్ కపాల్ సూరన్ బహిరంగ విజ్ఞప్తి చేశారు. భారత యువతను గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల బారిన పడకుండా కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై నిషేధానికి సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని, దీని వల్ల కోట్లాది మంది…

Read More