బెంగాల్ రాజకీయాలు, హిందుత్వ చర్చలు, తెలంగాణ భవిష్యత్తుపై తీవ్ర వ్యాఖ్యలు.. గోరక్షకుల వివాదంపై హాట్ డిబేట్

దేశ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు, హిందుత్వ రాజకీయాలపై పెరుగుతున్న చర్చలు, మైనారిటీ అప్పీజ్మెంట్ ఆరోపణలు, బంగ్లాదేశ్ సరిహద్దు అంశాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇదే సమయంలో తెలంగాణలో కూడా ఇలాంటి రాజకీయ పరిస్థితులు వస్తాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై మాట్లాడిన కొందరు రాజకీయ విశ్లేషకులు, అక్కడ బీజేపీ ఎదుగుదల వెనుక హిందూ ఓటర్ల ఐక్యత ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మమతా…

Read More