మ్యూల్ ఖాతాల మాఫియా: బ్యాంకు సిబ్బందితో చేతులు కలిపిన సైబర్ నేరగాళ్లు

తెలంగాణలో సైబర్ నేరాల వెనుక ఉన్న అసలు మెకానిజం ఇప్పుడు క్రమంగా వెలుగులోకి వస్తోంది. ఇప్పటివరకు దలారుల దంధాగా భావించిన మ్యూల్ ఖాతాల వ్యవహారం, ఇప్పుడు బ్యాంకు సిబ్బంది ప్రమేయంతో నడుస్తున్న పెద్ద నెట్‌వర్క్‌గా బయటపడుతోంది. కమిషన్ల ఆశతో కొందరు బ్యాంకు మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, కేవైసి అప్రూవర్స్ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఒక వాణిజ్య బ్యాంకు మేనేజర్ ఉద్యోగంలో చేరిన రెండేళ్లకే అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డాడు. ప్రతి కరెంట్…

Read More

మ్యూల్ ఖాతాల మాఫియా: బ్యాంకు సిబ్బందితో చేతులు కలిపిన సైబర్ నేరగాళ్లు

తెలంగాణలో సైబర్ నేరాల వెనుక ఉన్న అసలు మెకానిజం ఇప్పుడు క్రమంగా వెలుగులోకి వస్తోంది. ఇప్పటివరకు దలారుల దంధాగా భావించిన మ్యూల్ ఖాతాల వ్యవహారం, ఇప్పుడు బ్యాంకు సిబ్బంది ప్రమేయంతో నడుస్తున్న పెద్ద నెట్‌వర్క్‌గా బయటపడుతోంది. కమిషన్ల ఆశతో కొందరు బ్యాంకు మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, కేవైసి అప్రూవర్స్ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఒక వాణిజ్య బ్యాంకు మేనేజర్ ఉద్యోగంలో చేరిన రెండేళ్లకే అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డాడు. ప్రతి కరెంట్…

Read More

మ్యూల్ ఖాతాల మాఫియా: బ్యాంకు సిబ్బందితో చేతులు కలిపిన సైబర్ నేరగాళ్లు

తెలంగాణలో సైబర్ నేరాల వెనుక ఉన్న అసలు మెకానిజం ఇప్పుడు క్రమంగా వెలుగులోకి వస్తోంది. ఇప్పటివరకు దలారుల దంధాగా భావించిన మ్యూల్ ఖాతాల వ్యవహారం, ఇప్పుడు బ్యాంకు సిబ్బంది ప్రమేయంతో నడుస్తున్న పెద్ద నెట్‌వర్క్‌గా బయటపడుతోంది. కమిషన్ల ఆశతో కొందరు బ్యాంకు మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, కేవైసి అప్రూవర్స్ సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఒక వాణిజ్య బ్యాంకు మేనేజర్ ఉద్యోగంలో చేరిన రెండేళ్లకే అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డాడు. ప్రతి కరెంట్…

Read More

బ్యాంకు ఉద్యోగులే మోసగాళ్లకు తోడా? ఆపరేషన్ ఆక్టోపస్-2లో 150 కోట్ల సైబర్ స్కాం బహిర్గతం

దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ప్రజలు నమ్మే బ్యాంకు వ్యవస్థలోనే కొంతమంది ఉద్యోగులు సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారని తాజా దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన “ఆపరేషన్ ఆక్టోపస్-2”లో ఈ భారీ మోసం బట్టబయలైంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా తొమ్మిది రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు దాదాపు 350 అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా 850కు పైగా సైబర్…

Read More

ముద్రా లోన్ పేరుతో సైబర్ మోసం… వరంగల్‌కు చెందిన ఐదుగురు యువకుల అరెస్ట్

ముద్రా లోన్ ఇప్పిస్తామని చెప్పి మహిళను మోసం చేసిన కేసులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఐదుగురు యువకులను హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాబ్ సెర్చింగ్‌లో భాగంగా సైబర్ నేరస్తులతో పరిచయం ఏర్పడి, చివరికి వారే సైబర్ మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గత ఏడాది నవంబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో లోన్స్‌కు సంబంధించిన ప్రకటనను చూసింది. మరుసటి రోజు గుర్తు తెలియని…

Read More