జిహెచ్ఎంసి వార్డుల విభజనలో భారీ మార్పులు – 300కు పైగా వార్డులే లక్ష్యం
జిహెచ్ఎంసిలో వార్డుల పునర్విభజన ప్రక్రియ వేగం పెంచింది. ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300కు పైగా పెంచే దిశగా ప్రభుత్వం, అర్బన్ డెవలప్మెంట్ శాఖ, జిహెచ్ఎంసి అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత మూడు రోజులుగా టౌన్ ప్లానింగ్ అధికారుల సమీక్షలు, డేటా ఆధారంగా కొత్త ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం 27 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్లు జిహెచ్ఎంసిలో విలీనం కానున్న నేపథ్యంలో మొత్తం పరిధి, జనాభా పరిమాణం గణనీయంగా పెరగనుంది. లక్ష్యంగా ప్రభుత్వం ఓటర్ల…

