మూసీ నది నైట్ ఎకానమీగా మారుతుంది: పేదలకు న్యాయం, ప్రపంచ స్థాయి హైదరాబాద్ లక్ష్యంగా ప్రభుత్వం
తెలంగాణ ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేస్తూ, హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకమైన మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి నైట్ ఎకానమీ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో హోటళ్లు, ఆఫీసులు, ఫుడ్ కోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలతో కూడిన నైట్ ఎకానమీని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న పేదలకు…

