కొర్రెముల కబ్జాలపై కొరడా.. 150 ఎకరాల ప్రభుత్వ భూమి రక్షణకు చర్యలు

మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కొర్రెముల్లలో ప్రభుత్వ భూముల కబ్జాల వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికార యంత్రాంగం కదిలింది. దిశా దినపత్రిక వరుస కథనాల తర్వాత రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చర్యలకు దిగినట్లు సమాచారం. పోచారం మున్సిపల్ పరిధిలోని కొర్రెముల్ల రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 867తో పాటు పలు సర్వే నెంబర్లలో ఉన్న సుమారు 150 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా…

Read More

ఖానామేట్ భూదందా ఆరోపణలు.. అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు, హైడ్రా చర్యలు హాట్‌టాపిక్

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూదందాల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఖానామేట్ ప్రాంతంలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న భూకబ్జాలు, నకిలీ పత్రాలు, అక్రమ రిజిస్ట్రేషన్లపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో స్థాయి అధికారుల కళ్ల ముందే అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది భూదందా దారులు తప్పుడు పత్రాలు, లోపభూయిష్ట నోటీసులతో కోర్టుల నుంచి సులభంగా స్టేలు తెచ్చుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. బాధితులు న్యాయం కోసం తిరుగుతున్నప్పటికీ, వ్యవస్థ స్పందించడం లేదని విమర్శలు…

Read More

ఇండస్ట్రీల పేరిట భూముల దోపిడీ: పారిశ్రామిక వాడలు వాణిజ్య కేంద్రాలుగా మారిన చరిత్ర

తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కేటాయించిన భూములు ఇప్పుడు వాణిజ్య కేంద్రాలుగా మారి భారీ దందాకు అడ్డా అవుతున్నాయి. గత 10 ఏళ్లుగా పారిశ్రామిక వాడల్లో జరుగుతున్న అక్రమాలపై అధికారులు కన్నుగప్పి ఉండగా, కొందరు రాజకీయ నాయకులు మరియు పరిశ్రమల పేరుతో భూములు పొందిన వాళ్లు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారు. పారిశ్రామిక పెట్టుబడుల కోసం కేటాయించిన భూముల్లో గోడౌన్‌లు, కార్ షోరూమ్‌లు, ఫంక్షన్ హాళ్లు, లగ్జరీ బిజినెస్ సంస్థలు నిర్మించడమే కాకుండా, విద్యా రంగంలో Johnson…

Read More