అర్ధరాత్రి అండర్‌కవర్ ఆపరేషన్: దిల్‌సుఖ్‌నగర్‌లో లేడీ సింగం సీపీ సుమతి షాకింగ్ రియాలిటీ చెక్

హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. మల్కాజిగిరి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీపీ సుమతి స్వయంగా రంగంలోకి దిగి చేపట్టిన “ఆపరేషన్ పోకిరి” ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి సమయంలో మహిళలు ఎలాంటి వేధింపులకు గురవుతున్నారో ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆమె సివిల్ డ్రెస్‌లో దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఒంటరిగా నిలబడి షాకింగ్ నిజాలను బయటపెట్టారు. మే 1న బాధ్యతలు చేపట్టిన సీపీ సుమతి అదే…

Read More

అర్ధరాత్రి అండర్‌కవర్ ఆపరేషన్‌తో ‘లేడీ సింగం’గా మారిన సీపీ సుమతి

హైదరాబాద్‌లో మహిళల భద్రతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య మల్కాజిగిరి సీపీ సుమతి చేసిన అండర్‌కవర్ ఆపరేషన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విధుల్లో చేరిన తొలి రోజే సీపీ సుమతి అర్ధరాత్రి సమయంలో సామాన్య మహిళలా మారి దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో స్వయంగా పరిస్థితులను పరిశీలించడం సంచలనంగా మారింది. ఈ ధైర్య సాహస చర్యతో ఆమెకు “లేడీ సింగం” అనే పేరు వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3.30 గంటల వరకు సీపీ సుమతి ఎలాంటి…

Read More

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్.. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ

తెలంగాణ రాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి రేపు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ ఎల్లుండి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సీవీ ఆనంద్‌కు శాంతిభద్రతల నిర్వహణలో విశేష అనుభవం ఉంది….

Read More

మ్యూల్ ఖాతాలపై కఠిన చర్యలు అవసరం – ఆర్బిఐకి సీపీ సజ్జనార్ లేఖ

సైబర్ నేరాలకు కేంద్రంగా మారుతున్న మ్యూల్ ఖాతాలను అరికట్టేందుకు బ్యాంకింగ్ వ్యవస్థలో తక్షణ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌కు లేఖ రాశారు. ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన “ఆపరేషన్ ఆక్టోపస్-2”లో బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న పలు లోపాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా అమాయకుల పేరిట తెరవబడుతున్న బ్యాంక్ ఖాతాల KYC వెరిఫికేషన్‌లో బ్యాంక్ సిబ్బంది…

Read More

150 కోట్ల చీటింగ్ కేసు: పంజాగుట్ట సీఐ క్లారిటీ.. “మాకు సంబంధం లేదు”

Panjagutta ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన రూ.150 కోట్ల చీటింగ్ కేసుపై పోలీసులు కీలక వివరణ ఇచ్చారు. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని పంజాగుట్ట సీఐ Ramakrishna స్పష్టం చేశారు. ఈ వ్యవహారం ఇటీవల పెద్ద సంచలనంగా మారింది. ప్రముఖ గాయని Mangli తమ్ముడితో పాటు మరికొందరు తమను మోసం చేశారంటూ బాధితులు ఆరోపణలు చేయడంతో కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. అదే సమయంలో న్యాయవాది Subba Rao పాత్ర కూడా వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో…

Read More

150 కోట్ల చీటింగ్ కేసు: పంజాగుట్ట సీఐ క్లారిటీ.. “మాకు సంబంధం లేదు”

Panjagutta ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన రూ.150 కోట్ల చీటింగ్ కేసుపై పోలీసులు కీలక వివరణ ఇచ్చారు. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని పంజాగుట్ట సీఐ Ramakrishna స్పష్టం చేశారు. ఈ వ్యవహారం ఇటీవల పెద్ద సంచలనంగా మారింది. ప్రముఖ గాయని Mangli తమ్ముడితో పాటు మరికొందరు తమను మోసం చేశారంటూ బాధితులు ఆరోపణలు చేయడంతో కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. అదే సమయంలో న్యాయవాది Subba Rao పాత్ర కూడా వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో…

Read More

పంజాగుట్ట సీఐపై ఫిర్యాదు… సెలబ్రిటీ కేసులో పోలీసుల ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాదాస్పద కేసులో పంజాగుట్ట సీఐ రామకృష్ణపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. ఆయన ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, బాధితులు మరియు న్యాయవాదులు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సైబరాబాద్ మరియు హైదరాబాద్ కమిషనరేట్‌లకు కూడా కంప్లైంట్లు ఇవ్వగా, సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ కేసులో భాగంగా ఒక కుట్ర జరిగిందని ఆరోపిస్తూ, సంబంధిత…

Read More

బంజారాహిల్స్ భూమి వివాదం: కబ్జా ప్రయత్నాన్ని అడ్డుకున్నామని బజరంగ్ దళ్ కార్యకర్తల ఆరోపణలు

హైదరాబాద్‌లోని Banjara Hills ప్రాంతంలో ప్రభుత్వ భూమిపై నిర్మాణ పనులు జరుగుతున్నాయనే ఆరోపణలతో వివాదం నెలకొంది. ఈ ఘటనపై బజరంగ్ దళ్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బజరంగ్ దళ్ కార్యకర్త మహేష్ మాట్లాడుతూ, బంజారాహిల్స్‌లోని ఒక ప్రదేశంలో రాత్రి సమయంలో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రయత్నం జరిగినట్టు సమాచారం అందిందన్నారు. వెంటనే కార్యకర్తలు పోలీసులకు 100 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పోలీసుల ఒత్తిడి కారణంగా అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులు నిలిపివేయబడినట్టు…

Read More

పోలీస్ భయభ్రాంతులు, రాజకీయ కుట్రలు ఫలించవు: బిఆర్ఎస్ నాయకుల హెచ్చరిక

ఈరోజు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. వేలాది మంది పోలీసులను రోడ్లపైకి దించి, హైదరాబాద్ ప్రజలను, బిఆర్ఎస్ కార్యకర్తలను అనవసరంగా ఇబ్బందులకు గురి చేయడం క్రిమినల్ నెగ్లిజెన్స్‌తో పాటు క్రిమినల్ వేస్ట్ ఆఫ్ పబ్లిక్ రిసోర్సెస్ అని వారు ఆరోపించారు. తప్పు చేయని వాళ్లు భయపడాల్సిన అవసరం లేదని, ఈ కేసులన్నీ పూర్తిగా రాజకీయ కోణంలో రూపొందించిన కుట్రలేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా…

Read More

చైనా మాంజాతో ప్రాణాలకు ముప్పు.. నిషేధిత మాంజాపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ పోలీసులు

చైనా మాంజాతో చెలగాటం ప్రాణాలకు ప్రమాదమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చైనా మాంజా కత్తికన్నా పదునుగా, సీసం కన్నా లోతుగా శరీర భాగాలను కోసేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా బైక్‌పై వెళ్లే వాహనదారులకు ఇది అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ఇటీవల ఉప్పల్ ప్రాంతంలో ఓ వ్యక్తి మెడకు చైనా మాంజా చుట్టుకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ నెలలోనే చైనా…

Read More