అమెరికాతో ‘ది బెస్ట్ డీల్’నా..? ట్రంప్ ఒత్తిడికి తలగ్గిన ఒప్పందమా..? భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌పై రాజకీయ దుమారం

భారత్–అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారి తీసింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ ఒప్పందాన్ని “పొరుగు ప్రత్యర్థి దేశాలతో పోలిస్తే భారత్‌కు దక్కిన అత్యుత్తమ డీల్”గా అభివర్ణించారు. వ్యవసాయం, డైరీ ఉత్పత్తులకు పూర్తి రక్షణ కల్పించామని, టెక్స్టైల్స్, ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులకు ఈ డీల్ ద్వారా లాభం చేకూరుతుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్‌తో ఉన్న స్నేహ సంబంధాలే ఈ ఒప్పందానికి…

Read More

రాజకీయాలకే పరిమితమవుతున్న పాలన.. మున్సిపల్ ఎన్నికలు, అంతర్జాతీయ పరిణామాలపై విమర్శలు

రాజకీయ నాయకులు ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టి పాలనను విస్మరిస్తున్నారని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా, ఓటర్ జాబితా సవరణకు మరో రెండు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. వార్డు వారీగా తుది ఓటర్ జాబితాను ఈ నెల 12న ప్రకటించనుండగా, 16న పోలింగ్ కేంద్రాల వారీ జాబితా విడుదల కానుంది. ఎన్నికలన్నింటినీ ఒకేసారి పూర్తి చేయాలనే తొందరలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీనివల్ల పరిపాలనపై ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు…

Read More