అర్హతే లేదంటూ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీం కోర్టు: రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఒక కీలక పిటిషన్ను సుప్రీం కోర్టు తీవ్రంగా తిరస్కరించింది. పిటిషన్కు కనీస అర్హత కూడా లేదని స్పష్టం చేస్తూ, విచారణకు కూడా స్వీకరించకుండా న్యాయస్థానం తిరస్కరించడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద న్యాయపరమైన ఎదురుదెబ్బగా మారింది. మెరిట్స్ ఆధారంగా వాదనలు వినిపించి తీర్పు ఇవ్వడం ఒక అంశమైతే, పిటిషన్ను మొదటిదశలోనే కొట్టివేయడం మరో అంశమని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసులో అయితే పిటిషన్ను విచారణకు కూడా అర్హత లేదని పేర్కొంటూ సుప్రీం…

