ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి – ఇందిరాపార్క్‌లో నిరుద్యోగ యువత మహాధర్నా

హామీలు ఇస్తూ కాలం గడిపేస్తున్న ప్రభుత్వాలపై తెలంగాణ నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఇప్పటివరకు అమలు కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు రోడ్లెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో భారీ ఎత్తున నిరుద్యోగ యువత మహాధర్నా నిర్వహించింది. ఈ ఉద్యమం రాజకీయ ప్రేరితమైంది కాదని, ఇది తమ జీవన సమస్యల నుంచి పుట్టిన పోరాటమని నిరుద్యోగులు స్పష్టం చేశారు. చిక్కడపల్లి లైబ్రరీ, అశోక్‌నగర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల నుంచి…

Read More

పెన్షనర్లను చంపకండి… బతకనీయండి”: 20 నెలలుగా 20 వేల కోట్లు బకాయి – పెన్షన్ జేఏసి ఆగ్రహం

తెలంగాణలో పెన్షనర్ల సమస్యలు తీవ్రమైన దశకు చేరుకున్నాయి. ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా పెన్షన్ జేఏసి ఆగ్రహం వ్యక్తం చేసింది. 20 నెలలుగా సుమారు ₹20,000 కోట్లు బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పెన్షనర్ల జేఏసి చైర్మన్ కే. లక్ష్మయ్య తీవ్రంగా విమర్శించారు. 🔹 “సీఎం గారు… మమ్మల్ని చంపకండి, బతకనీయండి” ఇందిరా పార్కులో జరిగిన పెన్షనర్ల మహాధరణలో మాట్లాడిన కే. లక్ష్మయ్య అన్నారు: “ఏడాదిన్నర దాటినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.మేము దాచుకున్న డబ్బులే…

Read More