ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల దందా: నాలుగున్నర ఏండ్ల కోర్సుకు ఐదేళ్ల ఫీజు వసూల్!

వరంగల్‌లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజుల దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. నాలుగున్నర ఏండ్ల ఎంబీబీఎస్ కోర్సుకు ఐదేళ్ల ఫీజు వసూలు చేస్తున్నారంటూ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వరంగల్ కాలేజీ యూనివర్సిటీ ఎదుట తల్లిదండ్రులు నిరసన చేపట్టి తమ గోడును వెల్లగక్కారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాల ప్రకారం ఎంబీబీఎస్ కోర్సు వ్యవధి నాలుగున్నర సంవత్సరాలు మాత్రమే. అనంతరం ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులు…

Read More