జూబిలీహిల్స్‌లో బీజేపీ ప్రభావం లేదు: స్థానిక సమస్యలపై కిషన్ రెడ్డి పై విమర్శలు

జూబిలీ హిల్స్ ఉపఎన్నికల ప్రచారం వేడెక్కుతూ ఉండగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారి తీశాయి. ప్రజలు ఒక ఫోన్ చేస్తే సమస్యలు పరిష్కరిస్తామని ఆయన చెప్పిన విషయాన్ని విమర్శిస్తూ, గతంలో మూడు సార్లు ఎంపీగా గెలిచినా జూబిలీహిల్స్ ప్రజలకు స్పష్టమైన అభివృద్ధి చూపించలేదని స్థానిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఎర్రగడ్డ డివిజన్‌లో పాదయాత్ర నిర్వహించిన కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని, కాంగ్రెస్‌ మీద ప్రజల నమ్మకం కోల్పోయిందని అన్నారు….

Read More

జూబిలీహిల్స్ ఉపఎన్నిక వేడి: రంగంలోకి అగ్రనేతలు, ప్రచారం ఉత్కంఠ

జూబిలీహిల్స్ ఉపఎన్నిక మరింత వేడెక్కింది. నేటి నుంచి ప్రధాన పార్టీల అగ్రనేతలు ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. ఓటర్ల మద్దతు సంపాదించేందుకు నాయకులు సభలు, రోడ్ షోలు, పాదయాత్రలు నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి విస్తృత ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు డివిజన్ల వారీగా ప్రచారం చేస్తూ, హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు తెలియజేస్తూ, పార్టీకి మద్దతు కోరుతున్నారు….

Read More

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు వ్యతిరేకంగా బీసీ సంఘాల ఆగ్రహం — అక్టోబర్ 14న రాష్ట్ర బంద్ పిలుపు

తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టే ఆదేశాలపై రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయం బీసీ వర్గాల గౌరవానికి, హక్కులకు తీవ్రమైన అవమానం అని పేర్కొంటూ దాదాపు 22 బీసీ సంఘాలు సమావేశమై అక్టోబర్ 14న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. సమావేశంలో పాల్గొన్న నేతలు, బీసీ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ — “హైకోర్టు ఈ తీర్పుతో బీసీల నోటికాడి అన్నముద్ద లాక్కుంది. ఇది మాకు అవమానం మాత్రమే కాదు,…

Read More