భూముల భద్రతకు నామినల్ ‘రకం’ విధానం అవసరం.. అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి

భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులు, రికార్డుల భద్రత, రైతులకు చట్టపరమైన రక్షణ కల్పించే అంశాలపై నామినల్ “రకం” విధానాన్ని అమలు చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. గతంలో పటేల్–పట్వారీ వ్యవస్థ అమల్లో ఉన్న సమయంలో భూములకు సంబంధించి రకం చెల్లించే విధానం ఉండేదని, ఆ వ్యవస్థ రద్దైన తర్వాత కూడా కొంతకాలం వరకు ఈ పద్ధతి కొనసాగిందని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం భూములకు సంబంధించి యాజమాన్య ఆధారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి భద్రత కల్పించేందుకు ఈ…

Read More