కార్పొరేషన్ చైర్మన్ల పనితీరుపై సీఎం రేవంత్ సమీక్ష.. సగం మందికి పదవులు గల్లంతయ్యేనా?

తెలంగాణ ప్రభుత్వంలో రెండేళ్ల క్రితం నియమితులైన పలువురు కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చైర్మన్ల పదవీకాలాన్ని మరోసారి పొడిగించాలా లేదా అనే అంశంపై ప్రభుత్వం సమీక్ష చేపట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పనితీరు సరిగా లేకపోవడం, అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, 2024లో వివిధ కార్పొరేషన్లకు నియమితులైన చైర్మన్లలో గణనీయమైన సంఖ్యలో ఉన్నవారి పదవీకాలాన్ని…

Read More