యుద్ధ ప్రాతిపదికన భూసేకరణకు సీఎం ఆదేశాలు.. రైతులకు ముందుగా న్యాయం చేయాలనే డిమాండ్

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియను ఆలస్యం చేయకుండా స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. రెండు రోజుల పాలమూరు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాలు, జూరాల, కోయిల్ సాగర్, గూడెం దొడ్డి ప్రాంతాల్లో…

Read More

జడ్చర్ల సిసిఐ కేంద్రంలో హృదయ విదారక దృశ్యం – “సార్, మీ కాళ్లు మొక్కుతా… మా పత్తి కొనండి” అంటూ అధికారులు కాళ్లు పట్టుకున్న రైతు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సిసిఐ కొనుగోలు కేంద్రంలో పత్తి రైతు అధికారి కాళ్లు మొక్కుతూ వేడుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాణ్యత, తేమ శాతం పేరుతో సిసిఐ అధికారులు పత్తి కొనేందుకు నిరాకరించడంతో తీవ్ర నిరాశకు గురైన రైతు, అధికారిని కాళ్లపై పడుతూ “సార్… మా పంట కొనండి” అని వేడుకున్న వీడియో హృదయ విదారకంగా మారింది. 🔸 “వీళ్లంతా తాగి వచ్చారు” – అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య ఘటన సమయంలో రైతులు తమ…

Read More