పూలమ్మిండు పాలమ్మిండు ఎకరాల కబ్జా? — మల్లారెడ్డి‌పై కవిత సీరియస్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బంగారు తెలంగాణ బ్యాచ్ నేతల్లో ఒకరైన ఎమ్మెల్యే మల్లారెడ్డి‌పై మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల మేడ్చల్ జిల్లా పర్యటనలో మాట్లాడిన ఆమె, మల్లారెడ్డి వేల ఎకరాల భూములను కబ్జా చేశారని, ప్రజల కోసం మాత్రం ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. “పూలమ్మిండు, పాలమ్మిండు—వేల ఎకరాలు కబ్జా పెట్టిండు మల్లారెడ్డి. పేదల కోసం ఆయన చేసినది ఏమీ లేదు” అని కవిత వ్యాఖ్యానించారు….

Read More

సూట్‌కేస్ రాజకీయాలు”: రంగారెడ్డి జిల్లాలో మంత్రుల వసూళ్లపై తీవ్ర ఆరోపణలు

రంగారెడ్డి జిల్లా ఇప్పుడు అభివృద్ధి, పాలన, పరిపాలన గురించి కాకుండా — సూట్‌కేస్‌లు, వసూళ్లు, గ్యాంగ్ రాజకీయాలు గురించి ఎక్కువగా వినిపిస్తోంది.శ్రీధర్ బాబు, మల్లారెడ్డి, కిచ్చన్న లాంటి నేతల పేర్లు తెగ వినిపిస్తున్నాయి.ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే:

Read More