ఫోన్ టాపింగ్ కేసు: సిట్ విచారణకు హాజరైన కేసీఆర్, నందీనగర్‌లో కీలక భేటీలు

ఫోన్ టాపింగ్ కేసులో ఆదివారం సిట్ విచారణ ఉండటంతో ఉదయం 11 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా నందీనగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ ముఖ్యనేతలతో కలిసి లంచ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనపై నమోదైన కేసులు, సిట్ విచారణ తీరు, భవిష్యత్ వ్యూహాలపై పార్టీ నేతలతో ఆయన చర్చించినట్లు సమాచారం. సిట్ విచారణ అనంతరం కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు…

Read More

బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘర్షణ: మీడియాపై దాడి, నేతల మధ్య ఆధిపత్య పోరు

బీజేపీ పార్టీ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత: మీడియాపై దాడి, నేతల మధ్య బహిరంగ ఘర్షణ బీజేపీ పార్టీ కార్యాలయం ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది. ఆరో వార్డు అంశం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విషయంలో మొదలైన వివాదం చివరకు నేతలు–కార్యకర్తల మధ్య బహిరంగ ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో మీడియాపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. పార్టీ కార్యాలయంలో సమావేశం జరుగుతున్న సమయంలో కొందరు నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. మాటల వాగ్వాదం కాస్తా…

Read More