ఉపాధి హామీలో ఫేక్ హాజరు దందా? ఫీల్డ్ అసిస్టెంట్లపై ఆరోపణలు.. ఫేస్ ఐడీ వ్యవస్థలోనూ లోపాలు!

ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)లో అక్రమాలపై మరోసారి చర్చ మొదలైంది. ఫోటో హాజరు, ఈ-కేవైసీ, ఫేషియల్ ఐడెంటిఫికేషన్ వంటి ఆధునిక వ్యవస్థలు అమల్లో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఫేక్ హాజరు నమోదు చేసి కూలీల డబ్బులు దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు పని ప్రదేశానికి రాని వ్యక్తులకు కూడా హాజరు నమోదు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వచ్చిన కూలీలతో కుమ్మక్కై వారి పేర్లపై వచ్చిన కూలి డబ్బులను పంచుకుంటున్నారనే ఆరోపణలు స్థానికంగా…

Read More

కొత్త ఉపాధి హామి బిల్లుతో గ్రామీణాభివృద్ధి దిశగా అడుగు.. కాంగ్రెస్ వ్యతిరేకతపై రాజకీయ వేడి

పార్లమెంట్ సమావేశాలు ఇటీవలే ముగియగా, త్వరలో బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు, పథకాలు ఆమోదం పొందాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనదిగా కొత్త ఉపాధి హామి బిల్ నిలుస్తోంది. ఈ బిల్ ద్వారా దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక లాభం చేకూరుతుందని పాలక వర్గాలు చెబుతున్నాయి. ఉపాధి హామి భావన కొత్తది కాదని, బ్రిటిష్ కాలం నుంచే వివిధ రూపాల్లో అమలులో ఉందని రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. కరువు కాలంలో…

Read More

ఉపాధి హామీపై కేంద్ర బిల్లు పిడికిలి: తెలంగాణపై ఏటా ₹1,733 కోట్ల అదనపు భారం

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌రేగా) విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త మార్పులు తెలంగాణ రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం మోపనున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కల ప్రకారం, ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు ₹1,733.90 కోట్ల అదనపు భారం భరించాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ఉపాధి హామీ పథకంలో కూలీల వేతనాలను కేంద్ర ప్రభుత్వమే 100 శాతం చెల్లిస్తోంది. అలాగే…

Read More