మైక్రో ఫైనాన్స్ పేరుతో భారీ మోసం?.. గిరిజనుల నుంచి వందల కోట్లు వసూలు చేసినట్టు రమావత్ మధు టీంపై ఆరోపణలు

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో మైక్రో ఫైనాన్స్, అధిక వడ్డీ పేరుతో భారీ మోసం జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పీఏపల్లి మండలం పలుగు తాండాకు చెందిన రమావత్ మధు మరియు అతని టీం గిరిజనులను, ముఖ్యంగా లంబాడీ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి. ఆరు నెలల క్రితం అరెస్టై జైలుకు వెళ్లిన రమావత్ బాలాజీ నాయక్ వద్ద మధు కారు…

Read More

శివ చౌహాన్ క్లారిటీ: మైక్రో ఫైనాన్స్ స్కాంలో మాకు ఎలాంటి సంబంధం లేదు

తెలుగు సినీ గాయని Mangli కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వేదికల్లో మైక్రో ఫైనాన్స్ స్కాం ఆరోపణలతో మంగళి కుటుంబ సభ్యుల పేర్లు ప్రచారంలోకి రావడంతో ఆమె సోదరుడు శివ చౌహాన్ మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరణ ఇచ్చారు. తమపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, ఇది ఒక పెద్ద కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు. శివ చౌహాన్ మాట్లాడుతూ గత 14 ఏళ్లుగా మంగళి…

Read More