సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ ఫైర్.. కేసీఆర్ పాలనతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందన్న శ్రీనివాస్ యాదవ్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. సనత్‌నగర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందని, ప్రస్తుతం మాత్రం రాష్ట్రం మళ్లీ సమస్యల బాట పట్టిందన్నారు. కేసీఆర్ పాలనలో 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, భారీ సాగునీటి ప్రాజెక్టులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, గురుకుల…

Read More

93 ఎకరాల చెరువుపై 350 ఎకరాల కబ్జా?అమీన్‌పూర్ పెద్ద చెరువు చుట్టూ వెట్లాండ్–ఎఫ్టీఎల్ వివాదం

తెలంగాణలోని అమీన్‌పూర్ పెద్ద చెరువు చుట్టూ తీవ్ర వివాదం కొనసాగుతోంది. అధికారికంగా చెరువు విస్తీర్ణం 93 ఎకరాలు మాత్రమేనని రికార్డులు చెబుతున్నప్పటికీ, ప్రస్తుతం చెరువుకు సంబంధం లేని 350 ఎకరాలకు పైగా భూమిని వెట్లాండ్–ఎఫ్టీఎల్ పేరుతో కబ్జా చేసినట్లు భూ యజమానులు ఆరోపిస్తున్నారు. చెరువుకు అడ్డంగా సుమారు 3 మీటర్ల ఎత్తులో భారీ కట్ట నిర్మించడంతో, డ్రై ల్యాండ్‌గా ఉన్న ప్రాంతాల్లోకి నీళ్లు మళ్లించారని బాధితులు చెబుతున్నారు. ఈ నీరు సాధారణ వర్షపు నీరు కాకుండా, బాచుపల్లి…

Read More