సమ్మె దిశగా టీఎస్‌ఆర్టీసీ కార్మికులు: 13న ఎండీకి సమ్మె నోటీసు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో సమ్మె తప్ప మరో మార్గం లేదని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. కార్మికుల జేఏసీ నేతలు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 13న సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌కు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయకపోవడం వల్లే కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు వారు చెబుతున్నారు. జేఏసీ…

Read More