వికారాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ పూర్తి బలం: 34 వార్డులకు 34 అభ్యర్థులు – మోడీపై పెరిగిన ప్రజల నమ్మకం
వికారాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో బరిలోకి దిగింది. మున్సిపాలిటీలోని మొత్తం 34 వార్డులకు 34 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించడం పార్టీ బలానికి నిదర్శనంగా నిలిచింది. ఒకప్పుడు బీజేపీకి అభ్యర్థులే లేవని విమర్శించిన రాజకీయ ప్రత్యర్థులే, ఈరోజు ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీగా, సర్పంచ్ ఎన్నికల్లో ఒకరి నుంచి 24 మందికి ఎదిగిన పార్టీగా బీజేపీ ఎదుగుదలను గమనిస్తున్నారని పార్టీ నేతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజల నమ్మకం…

