20న బీహార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం: నితీష్ సీఎం, బీజేపీ–జేడీయూ మంత్రుల వర్గీకరణ ఖరారు

బీహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న వేళ, నవంబర్ 20న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్ మరోసారి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో మంత్రిత్వ శాఖల పంపిణీపై స్పష్టత వచ్చింది. కొత్త కేబినెట్‌లో బీజేపీకి 15, జేడీయూకి 14 మంత్రి పదవులు కేటాయించగా, ఎల్జేపీకి డెప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హాజరు…

Read More

ప్రజా సభలో ఘాటు ప్రసంగం — “పది ఏళ్లు గడిచినా అభివృద్ధి కనపడలేదు!” — ఘాటైన విమర్శలు

ప్రజా సభలో కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “పది సంవత్సరాలు గడచిపోయాయి, ఇంకొన్ని రోజులు మాత్రమే ఎన్నికలకు మిగిలి ఉన్నాయి. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కదా, ప్రజలు విశ్వసించి పదే పదే ఓటు వేసారు — కానీ ఈ పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఆయన ఏమి చేసారు?” అని ప్రశ్నించారు. “మోదీతో పది ఏళ్లు అంటకాగా ఉన్నారు కదా? ఆయన గౌరవంగా ఉన్నప్పుడు తెలంగాణ…

Read More

ప్రధాని మోడీకి క్రికెటర్ హర్లీన్ డియోల్ చిలిపి ప్రశ్న..ఏం అడిగిందంటే?

                                       మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఈ అధికారిక సమావేశంలోనే ఓ సరదా సంఘటన చోటుచేసుకుని, అక్కడున్న వారందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ప్రతి ప్లేయర్‌తో ప్రధాని మోదీ…

Read More

హైదరాబాద్ అభివృద్ధి లేదు, ప్రజల బతుకులు మారలేదు – బీజేపీ నేత సూటి వ్యాఖ్యలు

హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పేరుతో వాస్తవానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మారలేదని ఒక బీజేపీ నేత ఘాటుగా విమర్శించారు. “పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రహమత్ నగర్‌లో కనబడలేదని” ఆయన వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ — “కేటీఆర్ ఎయిర్‌కండీషన్డ్ హాల్లో కూర్చొని ‘హైదరాబాద్ బంగారు నగరం అయింది’ అంటాడు. కానీ రోడ్ల మీద చెత్త కుప్పలు, మూత్ర వాసన తప్ప అభివృద్ధి కనిపించడం లేదు,” అని అన్నారు. ప్రజల పరిస్థితిని ఉద్దేశించి…

Read More

మంకీ బాత్‌లో కొమరం భీం గౌరవం – తెలంగాణ యోధుడి చరిత్రను గుర్తు చేసిన ప్రధాని మోదీ

దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ప్రసారమైన “మన్ కీ బాత్” కార్యక్రమంలో తెలంగాణ యోధుడు కొమరం భీంను ప్రస్తావించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోదీ మాట్లాడుతూ — “20వ శతాబ్దం ప్రారంభంలో, బ్రిటిష్ వారి దోపిడి నుండి ప్రజలను కాపాడేందుకు ఒక యువ యోధుడు, కొమరం భీం, కేవలం 20 ఏళ్ల వయసులోనే ఉద్యమించాడు” అని పేర్కొన్నారు. ఆయన తెలంగాణ గిరిజనుల స్వాభిమాన పోరాటాన్ని గుర్తుచేసి, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని మాటలతో తెలంగాణ ప్రజలు…

Read More

ఏపీలో ప్రగతి పరుగులు – తెలంగాణలో పురుగులు? మోదీ, చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలపై వేడి చర్చ

కర్నూల్ సభలో ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రశంసిస్తూ, “ఆత్మనిర్భర్ భారత్‌లో ఏపీ కీలక భాగం అవుతుంది” అన్నారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీ–అమరావతి కలసి ప్రగతిని పరుగులు తీయిస్తున్నాయని తెలిపారు. 13,429 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, రాయలసీమలో కొత్త ఉద్యోగ అవకాశాలకు దారితీశారు. ఈ సభలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని మోదీని ప్రశంసిస్తూ “మోదీ సంస్కరణలు దేశానికే గేమ్ చేంజర్లు” అన్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి డబుల్ ఇంజన్ ప్రభుత్వంగా…

Read More