తెలంగాణకు పెట్టుబడులు రాకుండా కుట్రా? అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

తెలంగాణకు భారీగా విదేశీ పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టిన తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి, తెలంగాణ ముఖ్యమంత్రిగా తన పర్యటనకు మాత్రం అనుమతి నిరాకరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారం తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న రాజకీయ వివక్షకు నిదర్శనమని విమర్శించారు. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న…

Read Full News

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీలిమిటేషన్‌తో కలపొద్దు, విడిగా ఆమోదించండి: విపక్షాల డిమాండ్

పార్లమెంట్ సమావేశాలు ముగియడానికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో కీలక బిల్లులపై ఉత్కంఠ నెలకొంది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, FCRA తదితర బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యూహంపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇప్పటికే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతు తెలిపిన నేపథ్యంలో, దాన్ని డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెట్టకుండా ప్రత్యేకంగా ప్రవేశపెట్టి ఆమోదించాలని విపక్షాలు కోరుతున్నాయి. మహిళలకు చట్టసభల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్…

Read Full News

లోక్సభలో మహిళా రిజర్వేషన్-డీలిమిటేషన్ బిల్లుకు బ్రేక్: మెజారిటీ లేక విఫలం, రాజకీయంగా వేడెక్కిన వివాదం

దేశ రాజకీయాల్లో కీలకంగా భావించిన మహిళా రిజర్వేషన్‌ను ముందస్తుగా అమలు చేయాలనే లక్ష్యంతో తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందకుండా నిలిచిపోయింది. స్పీకర్ Om Birla వెల్లడించిన వివరాల ప్రకారం, బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ రాకపోవడంతో అది విఫలమైంది. లోక్సభలో జరిగిన ఓటింగ్‌లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొన్నారు. ఇందులో 298 మంది బిల్లుకు మద్దతు తెలపగా, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే రాజ్యాంగ…

Read Full News

అసెంబ్లీని వదిలేసి ప్రెస్ మీట్లు ఎందుకు? ప్రజల డబ్బు వృథాపై ప్రతిపక్షానికి సోయి లేదా?

ఇది మీ పర్సనల్ పార్టీ ఆఫీస్‌లో పెట్టుకున్న ప్రెస్ మీట్ కాదు.. అసెంబ్లీ. అక్కడ మాట్లాడితేనే మాటలకు శాసనబద్ధత ఉంటుంది. ఒక అంశాన్ని సభలో లేవనెత్తితే దానిపై చర్చ జరుగుతుంది, సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అవకాశం ఉండగానే, అసెంబ్లీని వదిలేసి బయట ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా గత పదేళ్లుగా తెలంగాణ ప్రజలను గాలికి వదిలేశారనే విమర్శలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ విషయానికి వస్తే.. తమ వరకు సమస్య వచ్చినప్పుడే…

Read Full News