లోక్సభలో మహిళా రిజర్వేషన్-డీలిమిటేషన్ బిల్లుకు బ్రేక్: మెజారిటీ లేక విఫలం, రాజకీయంగా వేడెక్కిన వివాదం

దేశ రాజకీయాల్లో కీలకంగా భావించిన మహిళా రిజర్వేషన్‌ను ముందస్తుగా అమలు చేయాలనే లక్ష్యంతో తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందకుండా నిలిచిపోయింది. స్పీకర్ Om Birla వెల్లడించిన వివరాల ప్రకారం, బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ రాకపోవడంతో అది విఫలమైంది. లోక్సభలో జరిగిన ఓటింగ్‌లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొన్నారు. ఇందులో 298 మంది బిల్లుకు మద్దతు తెలపగా, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే రాజ్యాంగ…

Read Full News

అసెంబ్లీని వదిలేసి ప్రెస్ మీట్లు ఎందుకు? ప్రజల డబ్బు వృథాపై ప్రతిపక్షానికి సోయి లేదా?

ఇది మీ పర్సనల్ పార్టీ ఆఫీస్‌లో పెట్టుకున్న ప్రెస్ మీట్ కాదు.. అసెంబ్లీ. అక్కడ మాట్లాడితేనే మాటలకు శాసనబద్ధత ఉంటుంది. ఒక అంశాన్ని సభలో లేవనెత్తితే దానిపై చర్చ జరుగుతుంది, సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అవకాశం ఉండగానే, అసెంబ్లీని వదిలేసి బయట ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా గత పదేళ్లుగా తెలంగాణ ప్రజలను గాలికి వదిలేశారనే విమర్శలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ విషయానికి వస్తే.. తమ వరకు సమస్య వచ్చినప్పుడే…

Read Full News