శీర్షిక: ఫోన్కు ఈజీ పాస్వర్డ్ పెట్టుకుంటున్నారా?.. క్షణాల్లో బ్యాంక్ ఖాతా ఖాళీ చేసే కొత్త మోసంపై పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్, జూన్ 13: మొబైల్ ఫోన్లు మన జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. యూపీఐ చెల్లింపులు, మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ షాపింగ్ వంటి సేవలన్నీ ఇప్పుడు స్మార్ట్ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ఫోన్కు లేదా మనీ ట్రాన్స్ఫర్ యాప్లకు సులభమైన పాస్వర్డ్లు, యూపీఐ పిన్లు ఉపయోగించడం వల్ల భారీ ఆర్థిక నష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఘటన ఈ ప్రమాదానికి నిదర్శనంగా నిలిచింది. బస్సుల్లో ప్రయాణించే వారి…

