న్యాయం కోసం పోరాటం కొనసాగుతుంది: సుప్రీంకోర్టు, ప్రధాని మోదీకి డాక్టర్ కపాల్ సూరన్ బహిరంగ విజ్ఞప్తి”

భారత సుప్రీంకోర్టు గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి శ్రీ సూర్యకాంత్ గారికి, గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, గౌరవనీయ హోంమంత్రి అమిత్ షా గారికి డాక్టర్ కపాల్ సూరన్ బహిరంగ విజ్ఞప్తి చేశారు. భారత యువతను గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల బారిన పడకుండా కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై నిషేధానికి సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని, దీని వల్ల కోట్లాది మంది…

Read More

మోదీ 4,399 రోజుల చారిత్రక మైలురాయి.. 2047 వరకు ప్రధానిగా కొనసాగాలని దేశ ప్రజల ఆకాంక్ష

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో చారిత్రక మైలురాయిని అధిగమించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ నిన్నటితో 4,398 రోజులు పూర్తి చేసుకోగా, ఈరోజుతో 4,399 రోజుల పాలనను పూర్తి చేసి దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానిగా కొనసాగిన నాయకుల జాబితాలో కీలక స్థానాన్ని సంపాదించారని భారతీయ జనతా పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ప్రత్యేక…

Read More