ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై కేసుల ఉపసంహరణ కోరుతూ తీవ్ర విమర్శలు

ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై నమోదైన కేసులు, జర్నలిస్టులు మరియు ప్రశ్నించే గొంతులపై జరుగుతున్న చర్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వక్త మాట్లాడుతూ, “ఒక ఉపముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎల్బీ స్టేడియంలో కత్తి తిప్పడం వల్ల కానిస్టేబుల్ ప్రాణానికి ప్రమాదం ఏర్పడింది. వీడియో ఆధారాలతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. ఇది సాధారణ విషయం కాదు”…

Read More

రాజయ్యపేట మత్యకారుల పోరాటానికి బలంగా అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ — “ఇది శివారాధన కంటే పవిత్రమైన సేవ”

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట గ్రామం మళ్లీ రాష్ట్ర రాజకీయ చర్చల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ గ్రామంలో మత్యకారులు ఎదుర్కొంటున్న అన్యాయం, ప్రభుత్వ అణచివేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజయ్యపేట గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం చేశారు —

Read More