ఎల్కారం గ్రామంలో యువకుడి హత్య కలకలం.. కాంగ్రెస్ నాయకులపై కుటుంబ సభ్యుల ఆరోపణలు

సూర్యాపేట జిల్లాలోని ఎల్కారం గ్రామంలో చోటుచేసుకున్న యువకుడి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. మృతుడి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులపై సంచలన ఆరోపణలు చేయడంతో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన చింతలపాటి మాధవ్ అనే యువకుడిని పథకం ప్రకారం హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి తల్లి మాట్లాడుతూ, గతంలో జరిగిన రాజకీయ విభేదాలు, పాత కక్షల కారణంగానే తన కుమారుడిని హత్య చేశారని కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో కాంగ్రెస్ నాయకులు గుంపుగా తిరుగుతూ భయానక…

Read More

భగీరథ్ కేసుపై బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. సిరిసిల్లలో ఉద్రిక్తత, ఇరు పార్టీల ఆందోళనలు

నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ.తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరు హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు చుట్టూ రాజకీయ రచ్చ కొనసాగుతుండగా… తాజాగా సిరిసిల్లలో ఇరు పార్టీల ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగగా… బీఆర్ఎస్ హయాంలో 29 మంది ఇంటర్ విద్యార్థుల మరణాలకు కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ…

Read More

పోలింగ్ కేంద్రంలో పోలీసులపై ఎంపీ అరవింద్ ఆగ్రహం… కేసు నమోదు, పలు చోట్ల ఎన్నికల ఉద్రిక్తత

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్‌లో పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులపై పరుష పదజాలంతో మాట్లాడిన బీజేపీ ఎంపీ ధర్మపూర్ అరవింద్‌పై కేసు నమోదైంది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిని బెదిరిస్తూ దూషించారని ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నట్లు నిజామాబాద్ వన్‌టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. బుధవారం పోలింగ్ సందర్భంగా 287వ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ అభ్యర్థిని పోలీసులు బయటకు పంపారన్న సమాచారం తెలుసుకున్న ఎంపీ అరవింద్ అక్కడికి చేరుకున్నారు….

Read More