ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ దే పైచేయి… మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం ఐదు మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉండొచ్చని అంచనా వేయబడింది. కాంగ్రెస్‌కు 68 నుంచి 76 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, బీఆర్ఎస్‌కు 29 నుంచి 36 స్థానాలు, బీజేపీకి 3 నుంచి 5 స్థానాలు, ఎంఐఎంకు ఒక స్థానం వచ్చే అవకాశముందని సర్వే వెల్లడించింది. అలాగే 8 నుంచి 14 స్థానాల్లో గట్టి…

Read More

వికారాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా… కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: టౌన్ ఇన్‌స్పెక్టర్

వికారాబాద్ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని టౌన్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వికారాబాద్ పట్టణంలోని 34 వార్డుల్లో ప్రస్తుతం 32 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్థానిక సిబ్బందితో పాటు అదనపు బలగాలను కూడా వినియోగించి పోలింగ్ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని…

Read More