22 వేల పెట్టుబడితో 22 లక్షల ఆదాయమా? ఫేక్ ఏఐ వీడియోలతో కొత్త సైబర్ మోసాలు

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో వేల సంఖ్యలో ఫేక్ వీడియోలు వైరల్ అవుతుండటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈజీ మనీ పేరుతో అమాయకులను మోసం చేయడమే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ప్రముఖుల ఫేక్ వీడియోలు, వాయిస్‌లను సృష్టిస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నట్లుగా ఫేక్ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ…

Read More

రేహాన్‌ వాద్రా ఎంగేజ్‌మెంట్‌.. గాంధీ కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు

రేహాన్‌ ఎంగేజ్‌మెంట్‌..త్వరలో పెళ్లి బాజాలుగాంధీ కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రెహాన్ వాద్రా వివాహం తన చిరకాల స్నేహితురాలు అవీవా బేగ్‌తో నిశ్చయమైంది. కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్‌ వాద్రాకు ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు ఇటీవల జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తాజాగా ప్రియాంక గాంధీ ఇన్‌స్టా వేదికగా ఒక పోస్టు పెట్టారు. అందులో రేహాన్‌,…

Read More

పెళ్లి పీటలెక్కనున్న ప్రియాంక గాంధీ కొడుకు రేహాన్ వాద్రా.. ఎంగేజ్‌మెంట్ వార్తలు వైరల్

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్ వాద్రా త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయనకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రేహాన్ తన స్నేహితురాలు అవీవా బేగ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల అవీవా బేగ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రేహాన్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఆ తర్వాత అదే ఫొటోను హైలెట్స్ సెక్షన్‌లో ఉంచడంతో వీరిద్దరి మధ్య ఎంగేజ్‌మెంట్ జరిగిందనే ప్రచారం మరింత ఊపందుకుంది. వివరాల్లోకి…

Read More

శీతాకాల సమావేశాల “సక్సెస్” వెనుక అసలు కథ.. తేనేటి విందులో కలిసిన మోదీ–ప్రియాంక

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అత్యంత విజయవంతంగా ముగిశాయని లోక్‌సభ స్పీకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన తేనేటి విందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆ విందులోని ఫోటోలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొన్నటివరకు పార్లమెంట్‌లో ప్రియాంక గాంధీ–అమిత్ షా మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆరోపణలు–ప్రత్యారోపణలు, నిరసనలు, ర్యాలీలు…

Read More

సత్యానికి–అసత్యానికి మధ్య పోరాటం: ఓట్ చోరీపై కాంగ్రెస్ మెగా ర్యాలీ, ఈసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

దేశంలో సత్యానికి–అసత్యానికి మధ్య పోరాటం నడుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గంలోనే పోరాడి నరేంద్ర మోదీ–ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ డీఎన్‌ఏలోనే ఓట్ చోరీ ఉందని, కాంగ్రెస్ డీఎన్‌ఏలో మాత్రం సత్యం, అహింస ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఓట్ చోరీ – గద్దీ చోడ్”…

Read More

రేవంత్ రెడ్డి ఢిల్లీలో గ్లోబల్ సమిట్: మీడియా, ప్రైవేట్ ప్రోగ్రామ్ మరియు రాజకీయ వివాదాలు

తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఢిల్లీ గ్లోబల్ సమిట్ పై వివాదం సృష్టించారంట. సమిట్ లో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున వంటి నేతలను పిలుచుకోలేకపోవడం, కొన్ని అనివార్య కారణాల వల్ల రేవంత్ స్వయంగా చేరలేకపోవడం వార్తల్లో చెప్పబడింది. సమిట్ లో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా స్వెటర్ ధరించి పార్లమెంట్, మీడియా ముందుకు వెళ్లి కార్యక్రమాన్ని స్వయంగా చూసి, పలు నేతలతో సమావేశమయ్యారు. ఆయన పరిధిలో సీటింగ్, హాజరు విధానం, మీడియా కనెక్ట్‌లను చంద్రబాబు నాయుడు…

Read More

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జోరు — మైనంపల్లి హనుమంతరావు గారి ధైర్యవాక్యాలు

హైదరాబాద్, జూబ్లీహిల్స్:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత హాట్‌సీట్‌గా మారిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి చెలరేగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ — మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో, ఓకే టీవీ జర్నలిస్ట్ శ్రావ్య గారు, జూబ్లీహిల్స్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడాలో ప్రచారం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారిని కలుసుకుని ఇంటర్వ్యూ చేశారు. హనుమంతరావు గారు మాట్లాడుతూ,

Read More