ఐలాపూర్ భూముల వివాదం: కోర్టు తీర్పులు, ముకీం పిటిషన్లపై కొత్త ప్రశ్నలు

Ailapur ప్రాంతానికి చెందిన భూముల వివాదం మళ్లీ చర్చనీయాంశమైంది. భూముల యాజమాన్యంపై వివిధ వాదనలు, కోర్టు తీర్పులు, పత్రాలు బయటకు రావడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ వివాదంలో కీలకంగా వినిపిస్తున్న పేరు M A Muqeem. ఆయన గతంలో ఈ భూములు ప్రభుత్వానికి చెందినవని పేర్కొంటూ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) దాఖలు చేసినట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం అదే భూములను పట్టా భూములుగా పేర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డాక్యుమెంట్ల ప్రకారం, 1940 కాలం నాటి…

Read More