సెక్రటేరియట్‌లో మామూళ్ల దందా?.. పీఏలు, పీఎస్‌ల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ సెక్రటేరియట్‌లో మరోసారి అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మంత్రుల పేషీల్లో పనిచేస్తున్న పీఏలు, పీఎస్‌లు, ఓఎస్డీల వ్యవహార శైలి ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫైల్ ముందుకు కదలాలంటే మామూల్లు తప్పనిసరి అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. అపాయింట్‌మెంట్ కావాలన్నా, ఫైల్ క్లియర్ కావాలన్నా మధ్యవర్తుల దందా నడుస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. సామాన్య ప్రజలు నేరుగా మంత్రులను కలిసే పరిస్థితి లేకుండా పోయిందని తీవ్ర…

Read More

దేవాదాయ శాఖలో అవినీతి ఆరోపణలు… అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై మంత్రి కొండా సురేఖను నిలదీసిన ప్రజా ప్రతినిధి

రాష్ట్ర దేవాదాయ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపులు, నియామకాలపై అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి వ్యక్తిగత కార్యక్రమాలకు దేవాదాయ శాఖకు చెందిన పురోహితులు హాజరవుతున్నప్పటికీ, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్లొద్దని నిబంధనలు విధించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. ఇటీవల దేవాదాయ శాఖలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అకారణంగా తొలగించి, వారి స్థానాల్లో అర్హతలేని వ్యక్తులను నియమిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి….

Read More

హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్ ప్రతిపాదన… ప్రభుత్వ వెబ్‌సైట్ల భద్రతపై విమర్శలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దేశాన్ని ప్రపంచ స్థాయి శక్తిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కీలక ప్రతిపాదనలు వెలువడ్డాయి. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే జాతీయ స్థాయి ఏఐ వార్ రూమ్‌ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఢిల్లీ లో నిర్వహించిన ఏఐ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి పరిశోధనలకు దోహదపడే ప్రత్యేక ఏఐ యూనివర్సిటీ అవసరమని సూచించారు. దేశవ్యాప్తంగా ఏఐ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ…

Read More

ప్రశ్నించని ప్రజలే పాలకుల బలం..! తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎటు పోతుంది?

హాయ్ హలో అందరికీ నమస్తే…ఇది రాజకీయ విమర్శ కాదు – ఇది ఒక సాధారణ పౌరుడి ప్రశ్న. ఈరోజు మనం చూస్తున్న మీడియా, రాజకీయాలు, పాలన అన్నీ కలిపి చూస్తే ఒకే విషయం స్పష్టంగా అర్థమవుతుంది – ప్రజా సమస్యలు వార్తలే కావడం లేదు. ఎవరు ఎవరిని తిట్టారు, ఎవరు ఎవరిపై కామెంట్ చేశారు అన్నదే హెడ్‌లైన్. కానీ రోడ్లు, నిరుద్యోగం, జీతాలు, రైతుల సమస్యలు మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. నాలుగో స్థంభం ఎవరికి పనిచేస్తోంది? నిష్పక్షపాతంగా…

Read More

గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై రేవంత్ రెడ్డికి రాజకీయ వర్గాల విమర్శలు, పరిపాలనపై ప్రశ్నలు

తెలంగాణలో జరిగిన ఫోర్త్ సిటీ గ్లోబల్ సమ్మిట్ పై ఇప్పుడు తీవ్ర రాజకీయ చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహణ శైలి, కార్యక్రమంలో ఏర్పాట్లు, మీడియా వ్యాఖ్యలు, అతిథుల సమన్వయం వంటి అంశాలపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమిట్ సందర్భంలో రేవంత్ రెడ్డి చేసిన ఇంగ్లీష్ వ్యాఖ్యలు, ప్రసంగం, రాజకీయ ప్రత్యర్థుల చేత విమర్శలకు గురయ్యాయి. “ఇంగ్లీష్ రాకపోవడం తప్పు కాదు కానీ పరిపాలన మాత్రం రావాలి” అని ప్రతిపక్షం వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి కేవలం కుర్చీలో…

Read More