పంచాయతీ ఎన్నికలు జ్వాలలు: విద్య నుంచి గ్రామ రాజకీయాల దాకా తెలంగాణ వాస్తవ స్థితి

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివినవాళ్లే IPS, IAS, శాస్త్రవేత్తలు, పెద్ద వ్యాపారస్తులు అయ్యారు.కానీ ఇప్పుడు అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అంటే చాలామందికి భయం, సందేహం, నిరాశ. 👉 ప్రశ్న ఒక్కటే — విద్యా వ్యవస్థ క్షీణించిందా? లేక రాజకీయాలు విద్యపై ప్రభావం చూపుతున్నాయా? పంచాయతీ ఎన్నికల్లో జ్వాలలు తొలి దశ పంచాయతీ ఎన్నికలకు విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది.4236 గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాగా, మొత్తం 25,654 మంది సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. అంటే…

Read More

2047 విజన్ లేదా వాస్తవ ప్రజా సమస్యలు? – తెలంగాణ పరిస్థితిపై వ్యంగ్య పరిశీలన

ఈరోజు కనిపిస్తున్న వార్తలు, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన విజన్ 2047 కాన్సెప్ట్, అలాగే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకుంటున్న ఘర్షణలు – ఇవన్నీ తెలంగాణ రాజకీయ వ్యవస్థ ఎటు దిశగా వెళ్తోందో చూపిస్తున్నాయి.నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అభ్యర్థులను బెదిరించడం నుంచి, ఎన్నికల ప్రక్రియలో కలతలు సృష్టించడం వరకు పరిస్థితి తీవ్రంగా కనిపిస్తోంది. 🚩 రేవంత్ రెడ్డి విజన్ 2047: కలలు గొప్పలు… కానీ? సీఎం మాట్లాడుతూ తెలంగాణను క్యూర్ – ప్యూర్ – రేర్…

Read More

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు ₹1145.17 కోట్ల బకాయిలు: కేంద్రం నిధులు నిలిపివేతపై విమర్శలు తీవ్రం

దేశంలోనే అతిపెద్దదిగా పేరుగాంచిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ బోర్డు ప్రస్తుతం నిధుల కొరత కారణంగా ఉద్యోగుల జీతాలు, మౌలిక వసతులు, అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. బోర్డుకు కేంద్ర ప్రభుత్వ విభాగాల నుండి రావాల్సిన సర్వీస్ ఛార్జీల రూపంలో మొత్తం ₹1145.17 కోట్ల బకాయి ఉన్నట్లు సమాచారం. ఈ బకాయిలు దాదాపు పది సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. 💡 నిధుల కొరత — సేవలు నిలిచిపోతున్నాయి నిధులు…

Read More

నియో పోలీస్ లేఅవుట్ వేలం: నాలుగు ప్లాట్ల విక్రయంతో హెచ్ఎండీఏకు ₹2708 కోట్లు — ప్రజలకు అందని రియల్ ఎస్టేట్ ధరలు?

తెలంగాణలో రియల్ ఎస్టేట్ ధరలు మరింతగా పెరుగుతున్న వేళ, నియో పోలీస్ లేఅవుట్‌లో జరిగిన తాజా వేలం రికార్డు స్థాయి మొత్తాలను నమోదు చేసింది. ఎకరానికి ₹151.25 కోట్ల ధర పలికిన ఈ వేలంలో, మరో ప్లాట్ ఎకరానికి ₹147.75 కోట్లకు అమ్ముడైంది. మొత్తం నాలుగు ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు ₹2708 కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్‌లో మరిన్ని రెండు ప్లాట్లను వేలం వేయనున్నట్లు సమాచారం. అయితే, ఈ భారీ ధరలు ప్రజల్లో…

Read More

హైదరాబాద్ అభివృద్ధి కోసం సమన్వయం అవసరం: సభలో మేయర్‌కి ఎమ్మెల్యే కీలక సూచనలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో మా గౌరవ శాసన సభ్యులు మాట్లాడిన ప్రసంగంలో నగర అభివృద్ధి, పౌర సమస్యలు మరియు ప్రజా సేవలపై పలు కీలక అంశాలు ప్రస్తావించబడ్డాయి. ముందుగా రాష్ట్ర ఎన్నికల సమయంలో వందేమాతరం గీతం తర్వాత జయ జయ తెలంగాణ పాడటం ఒక గౌరవమని, ఇది తెలంగాణ గర్వం, భావజాలాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సభలో అన్ని పార్టీల నాయకులు, కార్పొరేటర్లు, ఎంపీలు, ఎంఎల్సీలకు కృతజ్ఞతలు తెలుపుతూ, రాజకీయ భేదాభిప్రాయాలు పక్కన పెట్టి గౌరవం,…

Read More

హైదరాబాద్ అభివృద్ధి కోసం సమన్వయం అవసరం: సభలో మేయర్‌కి ఎమ్మెల్యే కీలక సూచనలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో మా గౌరవ శాసన సభ్యులు మాట్లాడిన ప్రసంగంలో నగర అభివృద్ధి, పౌర సమస్యలు మరియు ప్రజా సేవలపై పలు కీలక అంశాలు ప్రస్తావించబడ్డాయి. ముందుగా రాష్ట్ర ఎన్నికల సమయంలో వందేమాతరం గీతం తర్వాత జయ జయ తెలంగాణ పాడటం ఒక గౌరవమని, ఇది తెలంగాణ గర్వం, భావజాలాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సభలో అన్ని పార్టీల నాయకులు, కార్పొరేటర్లు, ఎంపీలు, ఎంఎల్సీలకు కృతజ్ఞతలు తెలుపుతూ, రాజకీయ భేదాభిప్రాయాలు పక్కన పెట్టి గౌరవం,…

Read More

తెలంగాణలో పెరుగుతున్న కష్టాలు: ప్రజలు గోషపడుతుంటే, నేతలు కోతలు — అవినీతి, అవ్యవస్థపై ఘాటు విమర్శలు

తెలంగాణలో ప్రతి తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. శ్రమజీవులు, కార్మికులు, మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఆటో–క్యాబ్ డ్రైవర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు— ఎవరి బతుకులోనూ స్థిరత్వం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూలీలకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమయానికి వేతనాలు రాకపోవడం పెద్ద భారంగా మారింది. వ్యవసాయ రంగం పూర్తిగా నష్టాల్లో మునిగిపోగా, వరి–పత్తి కొనుగోలు సమస్యతో రైతులు తీవ్ర గోషలో ఉన్నారు. వరి తడిసిందని కొనకుండా, పత్తి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు…

Read More

బీఆర్ఎస్‌ లో లోటుపాట్లపై కార్యకర్తల ఆవేదన: ప్రజల కోసం నిలబడే సమయం వచ్చిందని వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పరిస్థితి, నాయకత్వ ధోరణిపై ఇటీవల తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో, కార్యకర్తల ఆవేదన మరింత వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా పార్టీ లోపాల వల్ల ప్రజల్లో నమ్మకం తగ్గి పోతున్నదనే అభిప్రాయం స్పష్టంగా వినిపిస్తోంది. కార్యకర్తలు స్పష్టం చేస్తూ—హరీష్ రావు, కేటీఆర్ వంటి నాయకులు కొంతమంది చేయి దాటిన నేతలను కాపాడేందుకు ముందుకు రావడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు నేలమీద కష్టాలు పడుతున్న సమయంలో, నాయకులను కాపాడటానికి కాదు,…

Read More

కవిత ‘జనం బాట’తో తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఊపు: ప్రజల పక్షాన తెలంగాణ జాగృతి ధ్వనీ

తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణ జాగృతి నేత కల్వకుంట్ల కవిత చేపట్టిన ‘జనం బాట’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకుని, సమాజంలోని వివిధ వర్గాలు — యువత, మహిళలు, కూలీలు, రైతులు — ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ యాత్ర లక్ష్యమని జాగృతి ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. కవిత చేపట్టిన ఈ పథకం ప్రజానికం నుంచే రూపొందిందని, ఇది ఎన్నికల రాజకీయాల కోసం కాదని ఆయన స్పష్టం…

Read More

జూబ్లీహిల్స్ ప్రజాభిప్రాయం: ప్రభుత్వ మార్పు తర్వాత మార్పులు కనిపించలేదు – ఓటర్లలో అయోమయం

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్‌నగర్, బోరబండ, మోతీనగర్ ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే క్రమంలో ఈ ఫీల్డ్ రిపోర్ట్. దాదాపు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పాలన కొనసాగగా, రెండు సంవత్సరాల క్రితం ప్రజలు ప్రభుత్వ మార్పు కోసం కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినా కూడా బస్తీల్లో ప్రత్యేకమైన మార్పులు కనిపించడం లేదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయం ప్రకారం మౌలిక సదుపాయాల విషయంలో పెద్ద మార్పులు లేవని,…

Read More