బీసీలకు అన్యాయం చేస్తున్న బడ్జెట్: రాజకీయ చైతన్యం అవసరం

బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు రాష్ట్ర బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వద్య గౌడ్, ముఖ్య అతిథిగా హాజరైన ఐఏఎస్ అధికారి చిరంజీవి, అలాగే బీసీ మేధావులు, ఉద్యమ నాయకులు బడ్జెట్‌లో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించారు. వక్తల అభిప్రాయం ప్రకారం, ఈ బడ్జెట్ అగ్రకులాల ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని విమర్శించారు. మొత్తం లక్షల కోట్ల బడ్జెట్‌లో బీసీలకు కేటాయింపులు చాలా తక్కువగా ఉండటం, కేటాయించిన నిధులు కూడా…

Read More

అసెంబ్లీలో పూలే విగ్రహం తప్పనిసరి… బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి ఆగ్రహం

జై తెలంగాణ, జై బీసీ నినాదాలతో సామాజిక న్యాయం కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్న తెలంగాణ జాగృతి మరోసారి తమ డిమాండ్లను బలంగా వినిపించింది. రాష్ట్ర అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని గత రెండున్నర సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని, ప్రభుత్వం ట్యాంక్ బండ్ వద్ద విగ్రహం ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం పాక్షిక విజయం మాత్రమేనని నాయకులు పేర్కొన్నారు. విగ్రహం కేవలం ట్యాంక్ బండ్ వద్ద కాకుండా తెలంగాణ అసెంబ్లీ లో కూడా తప్పనిసరిగా ఏర్పాటు…

Read More