నిరుద్యోగుల ఉద్యమం మళ్లీ వేడెక్కింది.. రాజకీయాలకు వేదిక కాకూడదనే అభిప్రాయాలు

తెలంగాణలో నిరుద్యోగుల సమస్య మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. పోలీసు నియామకాలపై నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఖాళీల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. హైదరాబాద్‌లోని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. పలువురు నిరుద్యోగులు, జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిరుద్యోగుల సమావేశంలో…

Read More