మోయినాబాద్ డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ పేరు ఎందుకు లేదు?.. ఎంపీపై ప్రశ్నలు వెల్లువ

మోయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు ఈ కేసులో అరెస్టై జైలుకు వెళ్లగా, ఇప్పుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేరు బయటకు రావడం మరింత సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆయనకు డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్టు జాతీయ మీడియా కథనాలు వెలువడటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. జాతీయ పత్రిక “ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్”…

Read More

మోయినాబాద్ డ్రగ్స్ కేసు: దర్యాప్తులో కొత్త మలుపులు – రాజకీయ కోణంపై ప్రశ్నలు

మోయినాబాద్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి. దర్యాప్తు ప్రకారం, గత ఏడాది దుబాయ్‌లో డ్రగ్స్ ఓవర్డోస్‌తో మరణించిన కేదర్‌తో రోహిత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంక్ లావాదేవీల ద్వారా సుమారు రూ.25 లక్షలు కేదర్ ఖాతాకు బదిలీ అయినట్లు ఆధారాలు…

Read More