ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు వద్దు: ఎన్నికల సంఘానికి కార్మిక సంఘాల వినతిఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనర్ అనర్హుడంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు

రాష్ట్రంలో ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించవద్దని పలు కార్మిక సంఘాలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, జాతీయ విత్తన బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అదే రోజున దేశవ్యాప్తంగా కార్మికులు సర్వసాధారణ సమ్మెకు పిలుపునిచ్చినట్లు సంఘాల నాయకులు తెలిపారు. ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారాలు మీడియాలో వస్తుండటంతో, వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘం…

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్‌కు చేరిందా? కేసీఆర్–హరీష్ రావులకు సిట్ నోటీసులు దాదాపు ఖాయం!

ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరిందా? కేసీఆర్–హరీష్ రావులకు సిట్ నోటీసులు దాదాపు ఖాయం తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాప్తు ఇప్పుడు తుది అంకానికి చేరిందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు పేర్లు వాంగ్మూలాల్లో రావడంతో వారిని విచారణకు పిలిచే అంశం దాదాపు ఖరారైనట్టేనని…

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: సజ్జనార్ నేతృత్వంలో బలోపేతమైన సిట్, నెలలో దర్యాప్తు పూర్తి ఆదేశాలు

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొనసాగుతున్న సిట్ దర్యాప్తును మరింత బలోపేతం చేస్తూ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో తొమ్మిది మంది సీనియర్ పోలీస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేస్తూ, నెలరోజుల్లో దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్, సిద్ధిపేట…

Read More

ఐబొమ్మ రవి అరెస్టుతో సజ్జనార్ ఇమేజ్ దెబ్బతిందా? – సైబర్ నేరాలు, టికెట్ రేట్లు, పోలీసింగ్‌పై తీవ్ర విమర్శలు”

తెలంగాణలో ఐబొమ్మ వెబ్‌సైట్ కేసు మరోసారి పోలీసుల పనితీరు, సైబర్ నేరాల నియంత్రణ, బడా అధికారుల నిర్ణయాలపై వేడివేడి చర్చలకు దారితీసింది. ప్రముఖ సైబర్ నేరాల విచారణ అధికారి సజ్జనార్ ఈ కేసును స్వయంగా పర్యవేక్షించడం, ఐబొమ్మ రవి అరెస్టు చేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. అయితే ఇదే కేసులో ప్రభుత్వం, పోలీసులు, అధికారులు పాటిస్తున్న డబుల్ స్టాండర్డ్‌లపై విమర్శలు కూడా పెరుగుతున్నాయి. ఒకవైపు ఐబొమ్మ రవి అరెస్టు చేస్తూ, మరోవైపు “మూల సమస్యలు”…

Read More

మహిళా భద్రతపై ఘాటైన స్పందన – “ధైర్యంగా నిలబడండి, న్యాయం అందుకునే వరకు పోరాడండి

హైదరాబాద్‌లో మహిళా భద్రత అంశంపై ఘాటైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. నగర మహిళా భద్రత విభాగంపై సజ్జనార్ గారి సమీక్ష సందర్భంగా మాట్లాడిన ఓ స్పీకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.“ఆడపిల్లల జోలికి వస్తే హిస్టరీ షీట్స్ తప్పవు. చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. సజ్జనార్ గారు యూనిఫార్మ్ వేసుకున్నాక ఆడపిల్లలకు ధైర్యం వచ్చింది” అని అన్నారు. సమాజంలో ఉన్న అసమానతలపై కూడా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “పెద్దోడైతే బయటపడతాడు, సామాన్యుడు అయితే జైలుకి వెళ్తాడు. ఇదే…

Read More

టెక్నాలజీ దుర్వినియోగంపై కఠిన చర్యలు—సజనార్ సూచనపై పోలీసుల సీరియస్ ఫోకస్

సమాజంలో వేగంగా పెరుగుతున్న టెక్నాలజీ దుర్వినియోగంపై తెలంగాణ పోలీసులు పూర్తిగా దృష్టి సారించారు. ఈ అంశం పై ఇప్పటికే సీనియర్ అధికారుల స్థాయిలో చర్చలు జరిగాయని, ముఖ్యంగా సీపీఎస్ సజనార్ గారు ఈ సమస్యను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారని సమాచారం. స్క్యామ్‌లు, సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను రక్షించేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. టెక్నాలజీ అభివృద్ధితో పాటు దాని బైప్రొడక్ట్‌గా చెడు కూడా పెరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు….

Read More

చామేట్ యాప్: మహిళలను పక్కదారి పట్టిస్తున్న ప్రమాదకర సోషల్ ట్రాప్!

తెలంగాణలో చామేట్ (Chamet) పేరుతో నడుస్తున్న యాప్ మహిళలను, ముఖ్యంగా ఒంటరి మహిళలను, యువతలను, వివాహితలను లక్ష్యంగా చేసుకుని పక్కదారి పట్టిస్తోంది. ఈ యాప్‌లో “ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? కొత్త స్నేహితులను చేసుకోండి!” అంటూ వచ్చే యాడ్స్ ఆకర్షణగా కనిపించినా, దాని వెనుక నడుస్తున్న అసలైన ఆట భయంకరంగా ఉంది. సూర్యాపేట జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్ ద్వారా అనేక మంది మహిళలు మోసపోయినట్లు సమాచారం. ప్రారంభంలో ఈ యాప్ చాటింగ్, వీడియో కాల్స్, స్నేహితత్వం…

Read More