‘సంపంగి’ మోసాలు.. భూమి మాఫియాకు కొత్త రూపం.. ప్రభుత్వ భూములపై కన్నేసిన కబ్జా గ్యాంగులు!

తెలంగాణలో భూమి మాఫియా కొత్త కొత్త రూపాల్లో ప్రజలను మోసం చేస్తోందనే ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా “సంపంగి” పేరుతో సాగుతున్న భూముల వ్యవహారాలు, అసైన్‌డ్ భూముల అక్రమ విక్రయాలు, ప్రభుత్వ భూముల కబ్జాలు, నకిలీ ప్లాటింగ్‌లు, సోషల్ మీడియా ద్వారా అమాయక ప్రజలను ఆకర్షించి మోసం చేసే కొత్త తరహా దందాలు వెలుగులోకి వస్తున్నాయి. భూమి మాఫియా లక్ష్యంగా పెట్టుకున్నది ప్రధానంగా ప్రభుత్వ భూములు, అసైన్‌డ్ భూములు, ల్యాండ్ కన్వర్షన్ లేని వ్యవసాయ భూములు. వీటిని…

Read More