బ్రాహ్మణులపై వ్యాఖ్యలు వివాదం: కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై ఆగ్రహం, ఖండించాలని డిమాండ్

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఒక కాంగ్రెస్ నాయకుడు బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చగా మారాయి. గాంధీ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వేద మంత్రాలతో ఆశీర్వదించిన బ్రాహ్మణ పండితుడిపై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకారానికి సంబంధించినదిగా తెలుస్తోంది. కార్యక్రమంలో వేద మంత్రాలతో ఆశీర్వచనం చెబుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో…

Read More

చెప్పులు కుట్టేవాళ్లు కూడా రాజ్యం నడపాలి” – సీఎం వ్యాఖ్యలపై రాజకీయ విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసాయి. శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ నిర్వహించిన సన్మాన సభలో పాల్గొన్న సీఎం పలు అంశాలపై మాట్లాడారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు అధికారం దక్కాలని తాను కోరుకుంటున్నానని సీఎం పేర్కొన్నారు. “చెప్పులు కుట్టే వృత్తి చేసే వాళ్లు కూడా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలి. వారు కూడా రాజ్యం నడపాలి. అప్పుడే ఆ…

Read More