సచివాలయంలో ఎస్పీఎఫ్ ఆంక్షలపై విమర్శలు.. లింగంపల్లిలో యువతికి పోలీసుల స్పందనపై ఆగ్రహం

రాష్ట్ర సచివాలయంలో ఎస్పీఎఫ్ పోలీసులు అమలు చేస్తున్న కొత్త ఆంక్షలు ప్రజలతో పాటు అధికారులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చాంబర్ ముందు నుంచి ఎవరూ నడవకూడదని పోలీసులు ఆదేశాలు అమలు చేస్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం కార్యాలయంలో లేనప్పటికీ అదే ఆంక్షలు కొనసాగుతున్నాయని వారు వాపోతున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో చెక్‌పాయింట్లు ఏర్పాటు చేసినప్పటికీ, అదనంగా మార్గాలను మూసివేయడం వల్ల సచివాలయానికి వచ్చే అధికారులు,…

Read More