మోడీ పాలనకు 12 ఏళ్లు: కరీంనగర్‌లో ‘స్వచ్ఛ పాఠశాల’ సేవా కార్యక్రమాలతో బీజేపీ వినూత్న ముందడుగు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బీజేపీ ముందుకొచ్చింది. మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో రైతు సమ్మేళనాలు, యువ సమ్మేళనాలు, మేధావుల సమావేశాలు, టిఫిన్ బైఠక్‌లు వంటి పలు…

Read More