ఫీజు కడితేనే సర్టిఫికెట్లు: రీయింబర్స్‌మెంట్ బకాయిలతో విద్యార్థులపై భారంలా మారిన సంక్షోభం

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య మరోసారి తీవ్రమైంది. వేల కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులపై ఫీజులు చెల్లించాలని ఒత్తిడి పెంచుతున్నాయి. ఫీజు కడితేనే సర్టిఫికెట్లు, హాల్ టికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు చెప్పడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాలలో చోటుచేసుకున్న విషాద ఘటన కలకలం రేపింది. ఫీజులు చెల్లించలేక, హాల్ టికెట్ ఇవ్వలేదనే కారణంతో ఒక విద్యార్థి తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సుమారు రూ.95,000…

Read More

ఇంటర్ విద్యార్థి మృతి కేసులో కాలేజీ నిర్లక్ష్యం?“మాతో మాట్లాడనీయలేదు… ఫీజులే గుర్తొచ్చాయి” – తల్లిదండ్రుల ఆవేదన

ఇంటర్ విద్యార్థి మృతి కేసులో కాలేజీ నిర్లక్ష్యం? “మా బాబుతో మాట్లాడనీయలేదు… ఫీజుల కోసం తప్ప ఇంకేమీ పట్టించుకోలేదు” – తల్లిదండ్రుల ఆవేదన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సంబంధిత కాలేజీ యాజమాన్యం, హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందనే ఆరోపణలు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు లేవనెత్తుతున్నాయి. బాధిత విద్యార్థి తల్లి మాట్లాడుతూ, “కాలేజీలో జాయిన్ చేసే సమయంలో 120 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారని,…

Read More