నైనీ బొగ్గు టెండర్లు ఢిల్లీకి: కాంగ్రెస్ పెద్దల వద్దకు చేరిన సూట్‌కేసుల పంచాయతీ?

తెలంగాణ రాజకీయాల్లో నైనీ బొగ్గు గనుల టెండర్ల వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ వరకు చేరడం రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నైనీ బొగ్గు బావుల టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, స్థానిక కాంగ్రెస్ నేతలు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయడంతో ఈ అంశం హస్తిన దాకా వెళ్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో పీసీసీ చీఫ్ కేసీ వేణుగోపాల్‌తో భేటీ కోసం సోమవారం ఢిల్లీకి వెళ్లారు. పార్టీ సంస్థాగత నియమకాలు, మున్సిపల్…

Read More

సూట్‌కేస్ రాజకీయాలు”: రంగారెడ్డి జిల్లాలో మంత్రుల వసూళ్లపై తీవ్ర ఆరోపణలు

రంగారెడ్డి జిల్లా ఇప్పుడు అభివృద్ధి, పాలన, పరిపాలన గురించి కాకుండా — సూట్‌కేస్‌లు, వసూళ్లు, గ్యాంగ్ రాజకీయాలు గురించి ఎక్కువగా వినిపిస్తోంది.శ్రీధర్ బాబు, మల్లారెడ్డి, కిచ్చన్న లాంటి నేతల పేర్లు తెగ వినిపిస్తున్నాయి.ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే:

Read More